Showing posts with label శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. Show all posts
Showing posts with label శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. Show all posts
Monday, May 22, 2017
Saturday, May 13, 2017
గిడుగు రామమూర్తి పంతులు గారితో 36 గంటలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
గిడుగు వారితో శ్రీపాద వారు నెఱపిన సంభాషణ ఒకటి 1935 “ప్రభుద్ధాంధ్ర” సంచికలో ప్రచురితమైనది. అది తిరిగి ‘అభ్యుదయ” ఏప్రిల్ 1980 సంచికలో ప్రచురించారు. ఆ సంభాషణ ఏమిటో చూద్దాము. శ్రీపాద వారి వ్యాసాలు, ఇతర చిన్న రచనలు పోస్ట్ చెయ్యటం జరుగుతోంది. గతంలో వీరి పుస్తకాల ముఖ చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరివి మరో మూడు పుస్తకాలు లభించాయి. ఆ రచనల ముఖ చిత్రాలు చూద్దాము.
ఈ వ్యాసం చదువుతున్నప్పుడు, శ్రీపాద వారు తాను మాట్లాడదలచుకున్నది గిడుగు వారికి రాసిచూపినట్లుగా తెలుస్తుంది. విషయంలోకివస్తే గిడుగు వారికి చెముడు కారణంగా వినికిడిశక్తి పోయింది. ఈ విషయం భమిడిపాటి వారు, గిడుగు వారిపై కృష్ణాపత్రికలో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
Tags:
Gidugu Venkata Rama Murthy, Sripada Subrahmanya Sastry,
Saturday, September 24, 2016
Subscribe to:
Posts (Atom)


















































