కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదువుదాము. వంద సంవత్సరాల కిందట వారికి నెలకు 60 వేల పారితోషికం ఇస్తామన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. వారితో జరిపిన సంభాషణ ఒకటి 1911 నాటి ఆంధ్రపత్రికలో వచ్చిందిట. ఆ సంచిక ఇప్పుడు మనకు దొరకదు. అయితే అది తిరిగి యధాతధంగా 1983 నాటి వజ్రోత్సవ సంచికలో పునర్ముద్రితమైంది. దానితో పాటు మరిన్ని విషయాలు 1958 నాటి “ఆట పాటలు” సంచిక నుండి చూద్దాము.
Tags: Kodi
Ramamurthi Naidu






No comments:
Post a Comment