Wednesday, September 6, 2017

ప్రముఖ వీణా విద్వాంసులు – శ్రీ మంచాళ జగన్నాధరావు గారు

మంచాళ జగన్నాధరావు (1921 – 1985) గారు సరస్వతీ వీణ విద్వాంసులు. వీరు విజయనగరం దగ్గర చీపురుపల్లిలో జన్మించారు. చాలాకాలం ఆకాశవాణిలో పనిచేశారు. అనేక లలిత, భక్తి గేయాలకు సంగీతం సమకూర్చారు. మంగళంపల్లి, శ్రీరంగం గోపాలరత్నం గార్లు పాడిన నండూరివారి ఎంకిపాటలకు వీరు సంగీతం సమకూర్చారు. బహుగ్రంధకర్త. బాలసరస్వతీ దేవి గారు పాడిన “బంగారు పాపాయి” గేయం వీరు రచించినదే. వీరిని గురించిన మరిన్ని వివరాలు, వారి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న వెబ్సైట్ లో లభిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని కీర్తనలు, గేయాలు విందాము. 

Source: http://saaranimusic.org





ఆర్. అనంతపద్మనాభరావు గారి “ప్రసార ప్రముఖులు” నుండి



ముందుగా బాలసరస్వతి దేవి గారు పాడిన “బంగారు పాపాయి” – సంగీతం సాలూరి హనుమంతరావు గారు. 









..




మంగళంపల్లి వారు పాడిన ఎంకిపాట

 
నండూరి సుబ్బారావు గారు








..









గోపాలరత్నం గారు పాడిన ఎంకిపాట






..








అందాలు చిందేటి ఓ చందమామ – లలితగేయం (ఆకాశవాణి)


..






ఎండగాని నీడగాని – అన్నమాచార్యుల కీర్తన (ఆకాశవాణి)


..




వెట్టివలపు చల్లకు  -  అన్నమాచార్యుల కీర్తన (ఆకాశవాణి)




రామరామ యని శ్రీరాముల – భక్తిరంజని (ఆకాశవాణి)



..


మంచాళ వారి వెబ్సైట్ 


Tags: Manchala Jagannadharao, Enki patalu, Mangalampalli, Gopalarathnam, Balasaraswathi devi, Bangaru papayi

No comments:

Post a Comment