జానపద వాఙ్మయంలో ప్రధాన భూమిక వహించేవి పల్లెపాటలు. ఆ పల్లెపాటల మీద శ్రీ ఎం. పురుషోత్తమాచార్య గారి లఘు ప్రసంగం విందాము. ఆకాశవాణి వారి ప్రసారం
చివరగా ఒక కామిక్ పాట. ఇది “డిమిలి పొడుగు మనిషి” గారు పాడారు. వీరి వాయిస్ ప్రత్యేకంగా వుంటుంది. చిన్నప్పుడు ఊళ్ళో పెళ్ళిళ్ళప్పుడు “మందులోడా ఓరి మాయలోడా” అంటూ రకరకాల కామిక్ పాటలు వేస్తూ వుండేవారు. ఇప్పుడు “పేపర్ న్యూస్” అనే పాట విందాము.
ఎటువంటి
అభ్యంతరాలున్నా పాట తొలగించబడుతుంది
Tags:
palle paatalu, palle patalu


No comments:
Post a Comment