Saturday, December 29, 2012

భాగ్యలక్ష్మి సినిమాలోని పసందైన రెండు పాటలు

1943లో వచ్చిన నాగయ్య గారి సినిమా భాగ్యలక్ష్మిలో కధకు సంబంధం లేకుండా ప్రేక్షకులకు హాస్యాన్ని కలిగించటానికా అన్నట్లుగా తమిళ జంట ఎన్. ఎస్. కృష్ణన్ మరియు టి. ఎ. మధురం గార్లు పండించిన హాస్యం చాలా బావుంటుంది. వారితో రెండు పాటలు వున్నాయి. మొదటిపాటలో భార్యాభర్తల సంవాదం తరువాయి పాటలో సఖ్యత కనబడతాయి. అప్పటికే విడుదలైన సినిమాలలోని పాటలను తీసుకొని రాసిన ఒక పేరడి రెండవ పాటలో కనిపిస్తుంది.

ఈ పేరడీ పాటకు మాతృకలు, “నేనే రాణి నైతే” కన్నాంబ గారు పాడినది చండిక సినిమాలో, “మగవారినిల నమ్మరాదే చెలీ” అంటూ బెజవాడ రాజరత్నం గారు దేవత సినిమాలో పాడినది, అదే సినిమాలో “రావే రావే బంగారుపాప” అంటూ నాగయ్యగారు పాడినది, మాలతి గారు పాడిన సుమంగళి సినిమాలోని “వస్తాడే మాబావ”, 







No comments:

Post a Comment